విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నా రేవంత్ రెడ్డి సర్కార్. యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి,, PDSU జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ డిమాండ్.

విద్యాశాఖ మంత్రినీ నియమించాలి.

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఐక్యత PDSU ఈ సందర్భంగా PDSU పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ మాట్లాడుతూ..పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని విద్యార్థులకు బకాయిలు విడుదల చేయాలని అన్నారు.విద్యార్థులు మౌలిక వసతుల కల్పనలో మరియు ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారి చదువుకు ఆర్థిక భారం పడకుండా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లో రిలీజ్ చేయాలని అన్నారు.
ఇప్పటివరకు కూడా తెలంగాణ లో విద్య శాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటు. వారిని నియమించాల ని. యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఐదవ తరగతి ఎనిమిదో వ తరగతిలో డి టెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని వారు తెలియజేశారు .
ఈ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలను చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు లోకిని రమేష్,సునీల్,నవ్య, పల్లవి తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….