విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నా రేవంత్ రెడ్డి సర్కార్. యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి,, PDSU జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ డిమాండ్.

బాహుబలం న్యూస్
bahubalamtv.in

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నా రేవంత్ రెడ్డి సర్కార్. యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి,, PDSU జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ డిమాండ్.

14 Feb 2025, 4:27 pm BAHUBALAM NEWS

విద్యాశాఖ మంత్రినీ నియమించాలి.

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఐక్యత PDSU ఈ సందర్భంగా PDSU పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ మాట్లాడుతూ..పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని విద్యార్థులకు బకాయిలు విడుదల చేయాలని అన్నారు.విద్యార్థులు మౌలిక వసతుల కల్పనలో మరియు ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారి చదువుకు ఆర్థిక భారం పడకుండా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లో రిలీజ్ చేయాలని అన్నారు.
ఇప్పటివరకు కూడా తెలంగాణ లో విద్య శాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటు. వారిని నియమించాల ని. యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఐదవ తరగతి ఎనిమిదో వ తరగతిలో డి టెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని వారు తెలియజేశారు .
ఈ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలను చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు లోకిని రమేష్,సునీల్,నవ్య, పల్లవి తదితరులు పాల్గొన్నారు

Generating image…

విద్యాశాఖ మంత్రినీ నియమించాలి.

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఐక్యత PDSU ఈ సందర్భంగా PDSU పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ మాట్లాడుతూ..పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని విద్యార్థులకు బకాయిలు విడుదల చేయాలని అన్నారు.విద్యార్థులు మౌలిక వసతుల కల్పనలో మరియు ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారి చదువుకు ఆర్థిక భారం పడకుండా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లో రిలీజ్ చేయాలని అన్నారు.
ఇప్పటివరకు కూడా తెలంగాణ లో విద్య శాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటు. వారిని నియమించాల ని. యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఐదవ తరగతి ఎనిమిదో వ తరగతిలో డి టెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని వారు తెలియజేశారు .
ఈ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలను చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు లోకిని రమేష్,సునీల్,నవ్య, పల్లవి తదితరులు పాల్గొన్నారు

bahubalamtv Reporter
bahubalamtv.in

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నా రేవంత్ రెడ్డి సర్కార్. యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి,, PDSU జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ డిమాండ్.

విద్యాశాఖ మంత్రినీ నియమించాలి.

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఐక్యత PDSU ఈ సందర్భంగా PDSU పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ మాట్లాడుతూ..పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని విద్యార్థులకు బకాయిలు విడుదల చేయాలని అన్నారు.విద్యార్థులు మౌలిక వసతుల కల్పనలో మరియు ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారి చదువుకు ఆర్థిక భారం పడకుండా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లో రిలీజ్ చేయాలని అన్నారు.
ఇప్పటివరకు కూడా తెలంగాణ లో విద్య శాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటు. వారిని నియమించాల ని. యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఐదవ తరగతి ఎనిమిదో వ తరగతిలో డి టెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని వారు తెలియజేశారు .
ఈ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలను చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు లోకిని రమేష్,సునీల్,నవ్య, పల్లవి తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !