విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నా రేవంత్ రెడ్డి సర్కార్. యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి,, PDSU జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ డిమాండ్.

విద్యాశాఖ మంత్రినీ నియమించాలి.

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఐక్యత PDSU ఈ సందర్భంగా PDSU పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ మాట్లాడుతూ..పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని విద్యార్థులకు బకాయిలు విడుదల చేయాలని అన్నారు.విద్యార్థులు మౌలిక వసతుల కల్పనలో మరియు ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారి చదువుకు ఆర్థిక భారం పడకుండా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లో రిలీజ్ చేయాలని అన్నారు.
ఇప్పటివరకు కూడా తెలంగాణ లో విద్య శాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటు. వారిని నియమించాల ని. యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఐదవ తరగతి ఎనిమిదో వ తరగతిలో డి టెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని వారు తెలియజేశారు .
ఈ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలను చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు లోకిని రమేష్,సునీల్,నవ్య, పల్లవి తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..