సగర శంఖారావంతో సగరుల ఐక్యతను చాటుదాం. అనిశెట్టి సాంబశివ సగర సంఘం నాయకులు

బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 12:
తెలంగాణ రాష్ట్రంలోని సగర బంధుమిత్రులు ఐక్యతను నిలుపుకునేలా నాగర్ కర్నూల్ జిల్లాలో 16.2.2025 సగర సంఘము సభ సగరుల శంఖారావం ఐక్యతను భారీ ఎత్తున నిర్వహించబోతున్నామని సగర సంఘం  నాయకులు అనిశెట్టి సాంబశివ అన్నారు.ఈ సగర శంఖారావ ఐక్యత సభను జిల్లా సగర బంధుమిత్రులు పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని ఈ సభ ద్వారా తెలంగాణ రాష్ట్రం లోనీ అన్ని జిల్లాలలోని సగరులు మన యొక్క ఐక్యతను చాటుటకు,ప్రతి జిల్లాలోని సగరులందరినీ ఏకం చేసే సభగా పరిగణించు కొని అందరూ ఈ సభకు తరలిరావలసిందిగా సాంబశివ జిల్లా సగర సంఘం నాయకులను ప్రజలను బంధుమిత్రులు ఈ సందర్భంగా ఆయన కోరారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….