బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 12:
తెలంగాణ రాష్ట్రంలోని సగర బంధుమిత్రులు ఐక్యతను నిలుపుకునేలా నాగర్ కర్నూల్ జిల్లాలో 16.2.2025 సగర సంఘము సభ సగరుల శంఖారావం ఐక్యతను భారీ ఎత్తున నిర్వహించబోతున్నామని సగర సంఘం నాయకులు అనిశెట్టి సాంబశివ అన్నారు.ఈ సగర శంఖారావ ఐక్యత సభను జిల్లా సగర బంధుమిత్రులు పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని ఈ సభ ద్వారా తెలంగాణ రాష్ట్రం లోనీ అన్ని జిల్లాలలోని సగరులు మన యొక్క ఐక్యతను చాటుటకు,ప్రతి జిల్లాలోని సగరులందరినీ ఏకం చేసే సభగా పరిగణించు కొని అందరూ ఈ సభకు తరలిరావలసిందిగా సాంబశివ జిల్లా సగర సంఘం నాయకులను ప్రజలను బంధుమిత్రులు ఈ సందర్భంగా ఆయన కోరారు
Post Views: 95










