లక్ష డప్పులు వెయ్యి గొంతులతో మాదిగ గుండె చప్పుళ్లతో భూమి ఆకాశం అదిరేలా దండోరా మోగిద్దాం… కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఈర్ల సాగర్

బాహు బలం న్యూస్ ప్రతినిధి పరకాల డిసెంబర్ 28: లక్ష డప్పులతో వేయి గొంతుకల నినాదంతో గౌరవ శ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాలనుసారం హైదరాబాదు నగరంలోని మోగిస్తామని హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఈర్ల సాగర్ అన్నారు లక్ష డప్పులు వెయ్యి గొంతులతో మాదిగ గుండె చప్పుళ్లతో భూమి ఆకాశం అదిరేలా దండోరా మోగిద్దాం అని కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఈర్ల సాగర్ అన్నారు.హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో మాదిగ అధ్యక్షతన మాదిగ డప్పు కళాకారులు కళామండలి ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కారకార్యక్రమంలోబరిగెల బాబు మాదిగ కళాకారుల సంఘం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శిలు పాల్గొని హనుమకొండ జిల్లా మాదిగ డప్పు కళాకారుల జిల్లా కన్వర్ గా కోకిల రవి మాదిగ కోకన్వర్ గా కొయ్యడ విష్ణు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మాదిగ కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామంచ రాజేందర్ మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు ఇనుముల కృష్ణ మాదిగ దుప్పటి మొగిలి మాదిగ ఈర్ల రమేష్ మాదిగ చెరుకు వేణు మాదిగ దుప్పటి ప్రవీణ్ మాదిగ పసుల సదానందం మాదిగ దుప్పటి రవి మాదిగ బొచ్చు ప్రశాంత్ మాదిగ దుప్పటి అశోక్ మాదిగలు ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు .

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..