ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

సబ్బుని వెంకటస్వామి బహుబలం న్యూస్ ప్రతినిధి.

సైదాపూర్ డిసెంబర్ 04: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో ప్రపంచ దివ్యంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల విద్యాధి కారి కే.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే దివ్యాంగుల విద్యా ర్థులకు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథిలు గా మండల తాసిల్దార్ దూలం మంజుల,ఎంపీడీఓ బి.యాదగిరి,లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.దివ్యాంగులకు అన్ని విధాల చేయూత అందించాలని జిల్లా సమగ్ర శిక్షా విద్యాశాఖ తరుపున 21 రకాల దివ్యాంగులకు అందిస్తున్న సదుపాయాలు,పధకాలు,సమ్మిళిత విద్యా తోడ్పాటుకు భవిత కేంద్రాలు, పాఠశాలలు అందిస్తున్న సేవలు తెలియజేశారు.వివిధ ఆటల పోటిలలో గెలుపొందిన దివ్యాంగ బాలబాలికలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఎం ఎన్ ఒ.కె.రవీంద్ర చారి , కాంప్లెక్స్ హెచ్ఎంలు పి దేవేందర్ రెడ్డి,ఎల్.సత్యనారాయణ దివ్యాంగుల బాలబాలికలు,వారి తల్లి తండ్రులు,మండల ఐ.ఈ.అర్.పి.బి.వెంకటేష్,సి ఆర్ పి లు శ్రీనివాస్ రెడ్డి, చక్రపాణి యం.ఆర్.సి ఎంఆర్సి సిబ్బంది పాల్గోన్నారు.



Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..