తండ్రి కష్టానికి తనయుడి ప్రతిఫలం… కష్టపడి చదివి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించిన సంజయ్. అభినందించిన తల్లిదండ్రులు, గ్రామస్తులు.

బహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ నవంబర్ 30:
ప్రతి తండ్రి తన కొడుకు ప్రయోజకుడు కావాలని కలలు కంటూ ఎంత కష్టాన్నైనా ఇష్టంగా మార్చుకొని తన కొడుకును ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటారు. తనలాంటి కష్టం తన కొడుకు పడకూడదని ఓ తండ్రి కష్టపడి కుమారుడిని చదివిస్తే తండ్రి కొడుకు పై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ కష్టపడి చదివి ప్రభుత్వ కొలువు తెచ్చుకున్నాడు. వివరాలుకెళ్తే హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సుంకరి ఓదేలు (పాలు) మణెమ్మ లకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. కష్టపడి ఇద్దరు కుమార్తెల వివాహము చేశారు. కొడుకు సంజయ్ ని గొప్పగా చూడాలనుకున్నాడు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా సంజయ్ కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుతూ ప్రభుత్వ కొలువు కోసం ఎదురు చూశాడు. కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడంతో 2024 బ్యాచ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ గా సెలక్షన్ అయ్యాడు. 9 నెలల ట్రైనింగ్ నిమిత్తం తెలంగాణ పోలీస్ ట్రైనింగ్ అకాడమీ అమీన్పూర్ హైదరాబాద్ పూర్తిచేసుకుని. ట్రైనింగ్లో బెస్ట్ ఆల్ రౌండర్ అవార్డు విన్నర్ గా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకున్నాడు. తమ కష్టానికి ప్రతిఫలాన్ని అందించిన కొడుకుని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ తన ఎదుగుదల కోసం వారి జీవితాలను త్యాగం చేసిన తల్లిదండ్రులను గొప్పగా చూసుకుంటానని, రానున్న రోజుల్లో మరింత కష్టపడి ఇంతకంటే గొప్పగా ఎదిగి తల్లిదండ్రులకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని చెప్పాడు. కానిస్టేబుల్ రావడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా సంజయ్ ని అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..