ఘనపూర్ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం.

బాహుబలం న్యూస్
bahubalamtv.in

ఘనపూర్ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం.

26 Nov 2024, 9:54 pm BAHUBALAM NEWS

బహుబలం న్యూస్ సైదాపూర్ నవంబర్ 26:
భారత రాజ్యాంగాన్ని రాసి 75 సంవత్సరాల పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని సైదాపూర్ మండలం ఘనపూర్ లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ భారత దేశంలో ప్రజలందరి మధ్య రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం,సాధించడం కోసం భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి రాశారని అన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు

Generating image…

బహుబలం న్యూస్ సైదాపూర్ నవంబర్ 26:
భారత రాజ్యాంగాన్ని రాసి 75 సంవత్సరాల పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని సైదాపూర్ మండలం ఘనపూర్ లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ భారత దేశంలో ప్రజలందరి మధ్య రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం,సాధించడం కోసం భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి రాశారని అన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు

ఘనపూర్ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం.

బహుబలం న్యూస్ సైదాపూర్ నవంబర్ 26:
భారత రాజ్యాంగాన్ని రాసి 75 సంవత్సరాల పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని సైదాపూర్ మండలం ఘనపూర్ లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ భారత దేశంలో ప్రజలందరి మధ్య రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం,సాధించడం కోసం భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి రాశారని అన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !