హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ డైరెక్టర్ బండారి సదానందం కు సన్మానం.

బహుబలం న్యూస్ హుజూరాబాద్ నవంబర్ 18:
హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పద్మశాలి ముద్దుబిడ్డ బండారి సదానందం హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ డైరెక్టర్ గా నియా మకం అయిన సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం కన్వీ నర్ టి ఆర్ పి ఎస్ అడిచెర్ల శ్రీనివాస్,జిల్లా పద్మశాలి సంఘం నాయకులు చేనేత శాలువాతో సత్కరించి అభి నందించినారు ఈ కార్యక్రమంలో హుజరాబాద్ మండలం పద్మశాలి సంఘం అధ్యక్షులు సంగెం సత్యనారాయణ పట్టణ కన్వీనర్ ఇప్పలపల్లి చంద్రశేఖర్ తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి కుడికాల సాయి,ఇప్పకాయల సాగర్,సంగెం శ్రీనివాస్,సంగెం శ్రీనివాస్,జిల్లా పద్మశాలి సంఘం నాయకులు,కుల బంధువులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….