మా తండ్రి గారి స్థిరాస్తి నా సగభాగం నాకు ఇప్పించండి .కలెక్టర్ కు ఫిర్యాదు. డి ఎల్ పి ఓ ద్వారా విచారణ.

బహుబలం న్యూస్ ప్రతినిధి సైదాపూర్
నవంబర్ 12: సైదాపూర్ మండలం వెన్కే పల్లి గ్రామపంచాయతీ అధికారులు మా తండ్రిగారి పేరుమీద గల స్థిరాస్తి ఇంటి నెంబర్ 1-110 నెంబర్ గల ఇల్లు కలదని దానిని గ్రామపంచాయతీ అధికారులు నాకు తెలియకుండా నాకు చెందవలసినటువంటి నా సగభాగము ను గుర్రం కౌసల్య,భర్త మొండయ్య పేరున మార్పిడి చేసినారు.పలుమార్లు గ్రామపంచాయతీ సెక్రటరీ విన్నవించిన కూడా పట్టించుకోలేదని అట్టి దానిని నా సగభాగము నా పేరు మీద మార్పిడి చేయవలసినదిగా కోరుతూ,కలెక్టర్ కు గుర్రం తిరుపతయ్య వినతిపత్రం ఇవ్వడం జరిగినది.దానిని అనుసరించి దానిపై విచారణ అధికారిగా హుజురాబాద్ డిఎల్పిఓ విచారణకు నోటీసు జారీ చేస్తూ 2024 నవంబర్ 12 మంగళవారం రోజున గ్రామపంచాయతీ ఆవరణలో విచారణకు హాజరు కావాలని కోరినారు.గుర్రం తిరుపతయ్య గ్రామపంచాయతీ ఆవరణలో హుజురాబాద్ డి ఎల్ పి ఓ ముందు హాజరై తన వాంగ్మూలాన్ని మా తండ్రి గారి స్థిరాస్తి ఇల్లు 1-110 గల ఇల్లును అక్రమముగా వెన్కే పల్లి గ్రామపంచాయతీ అధికారులు నా సగభాగమును నాకు తెలియ కుండా ఇల్లును మార్పిడి చేసినారు కావున నా సగభాగమును నాకు ఇప్పించగలరని, ఈ కాగితాల ప్రకారముగా అమలు ఏమీ జరగలేదనీ గుర్రం తిరుపతయ్య, తన వాంగ్మూలన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..