“ఒక అన్యాయ శాసనాల శిక్షా స్మృతికి వేసి ఉన్న మత ముసుగును మీరు చించి పారవేయవలసి ఉంది. ఇదే మతమని ప్రజలకు కల్పించిన భ్రాంతిని మీరు పటాపంచలు చేయవలసి ఉంది. ఇది మీ ముఖ్య కర్తవ్యం. ప్రజల మనస్సుల నుండి ఈ భ్రాంతిని మీరు తొలగించిన నాడు, తమకు మతంగా చూపబడినట్టిది నిజంగా మతం కాదనీ, అది కేవలం ఒక శాసనం మాత్రమేననీ ప్రజలు గుర్తించిననాడు, మతంగా చెప్పబడుతున్న ఈ శాసనాన్ని సవరించాలో, రద్దు చేయాలో కోరగల స్థితిలో ఉంటారు. దాన్ని ప్రజలు ఎంతకాలం మతం అని భావిస్తూ ఉంటారో అంతకాలం దాన్ని మార్చడానికి వారు ప్రయత్నం చేయరు.”
✍🏽డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ Vol 1- 101 page….
Post Views: 73










