😭😭
ఏ ఒక్క బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపం ఉండదు.
ఏ బ్రాహ్మణుడికి పూనకాలు రావు.
ఏ బ్రాహ్మణుడు కూడా వినాయకచవితి వినాయకుడి విగ్రహాల ముందు డ్యాన్స్ చేయడు. అయ్యప్పమాల, భవానీమాల, శివమాల అంటూ డబ్బులు ఖర్చు చేసుకోడు. ఏ ఒక్క బ్రాహ్మణుడు కూడా వాళ్ళ ఇంట్లో నుంచి బోనం ఎత్తడు. ఏ ఒక్క బ్రాహ్మణుడు కూడా సొంతంగా ఏ పండుగకి తన జేబులోనుంచి డబ్బులు ఖర్చు చెయ్యడు. మనకు మాత్రం హిందూధర్మం, సనాతన ధర్మం అంటూ నీతులు చెప్తాడు. మనం ఎందుకు చేయాలి ఇవ్వన్నీ? సాంప్రదాయాలు, ఆచారాలు, మొక్కుల పేరుతో బ్రాహ్మణులు కల్పించిన పిచ్చి పద్ధతులకు మన డబ్బులు ఎందుకు ఖర్చు చేసుకోవాలి? వాళ్ళ కొడుకులు, బిడ్డల్లాగ మనం పిల్లలని ఎందుకు చదివించుకోకూడదు? మన పిల్లలని ఎందుకు USA కి పంపించకూడదు? బ్రాహ్మణుడికి ఏ పని చెయ్యకుండా ఏ కష్టం పడకుండానే మతం-కులం తిండి పెడుతుంది, పొట్టకూటికి ఉపయోగ పడుతుంది, గౌరవాన్ని ఇస్తుంది, ప్రాధాన్యతను ఇస్తుంది. తాను ఉన్నచోట గుడిలోనే ఉండి సంపాదిస్తాడు, బయటికి వచ్చినా సంభావనలు దక్షిణలు, కానుకలు ఇవ్వాల్సిందే. అందుకే మతం-కులం ఎప్పుడూ అట్లే వుండాలని కోరుకుంటాడు. దానికోసం, తన స్వార్థం కోసం నిత్యం ఏదోక కుట్రలు చేస్తూ, ఇతరులను రెచ్చగొడుతూ ఉంటాడు. ఎవ్వరినీ ప్రశాంతంగా ఉండనివ్వడు. మరి నీకు ఏం ఇచ్చింది మతం? నీకు ఏం లాభం ఇచ్చింది కులం? కులం-మతం పేరుతో వాడికోసం మనంలోమనం ఎందుకు కొట్టుకొని చావాలి? పోనీ ఏ ఒక్క బ్రాహ్మణుడైనా నేరుగా మీతో ఎప్పుడైనా గొడవపడ్డాడా? లేదే… మరెందుకు పిచ్చివాడిలా వాడి కల్పనాకథలు, మతం,దేవుడు పేరుతో నువ్వు నీ జీవితాన్ని, నీ పిల్లల భవిష్యత్ ను ఫణంగా పెడుతున్నావ్? పోనీ నీకు ఏదైనా బాధ, ఇబ్బంది, డబ్బు అవసరం వచ్చినప్పుడు నీకు సాయం చేశాడా? నిన్ను ఆదుకున్నాడా? ఒక్కసారి విజ్ఞానంతో, వివేకంతో ఆలోచించం










