భారతదేశం లో ఉన్న దళిత బహుజనులందరికీ “బ్లాక్ డే”

ఈ రోజూ ఈ భారతదేశం లో ఉన్న దళిత బహుజనులందరికీ “బ్లాక్ డే” విధ్యా భగీరధుడు , విశ్వ జ్ఞాని ఈ భారతదేశ దశ ,దిశ నిర్దేశించిన నవభారత రాజ్యాంగ నిర్మాత ,స్త్రీ దాస్య విముక్తి ప్రదాత దళిత బహుజనుల ఆరాధ్య దైవం డా॥బాబా సాహెబ్ అoబేద్కర్ ని ప్రతీ నిమిషం అవమాన పరుస్తూ ఆ మహా మేధావిని కంట తడి పెట్టించిన ప్రపంచoలోనే అతి కుట్ర దారుడు అయిన గాంధీ జయంతి . ఈ గాంధీ గారి జీవితం లో 39 సార్లు నిరాహారదీక్ష చేశారు వాటిలో 38సార్లు రిలే నిరాహారదీక్ష చేసారు ,ఒకేఒక్క సారి మాత్రం ఏర్రవాడ జైల్లో “ఆమరణ నిరాహారదీక్ష ” చేశారు అదీ దళిత బహుజనులకు రిజర్వేషన్లు ,ఓటు హక్కు ఇవ్వవద్దని ఇస్తే చస్తాను అని . డా॥ అంబేద్కర్ గారిని రాజ్యాంగం వ్రాయడానికి రాజ్యాంగ పరిషత్ కు వెళ్ళనీయకుoడా కుట్ర చేసి ఆ మహానుభావుడి పై 4తరగతి ఫెయిల్ అయ్యిన వాడితో నామినేషన్ వేయించి ఆయనను ఓడించాడు . ఆసమయoలో ఈస్ట్ బెంగాల్ కు చెందిన పాకీ కులం లో పుట్టిన జోగేoద్రనాద్ మండల్ రాజీనామా చేసి అక్కడ మహానుభావుడను గెలిపిస్తే దేశ విభజన పేరుతో పాకిస్తాన్కి సంబందo లేని ప్రాంతo అయిన ఈస్ట్ బెంగాల్ ని పాకిస్థాన్ లో కలిపి ఆయన్ని రాజ్యాంగ పరిషత్ కి వేల్లనీయకుoడా ఆపిన కుట్ర దారుడు పుట్టిన దుర్ధినo ఈ రోజు ఏ ప్రభుత్వo ప్రకటించకుండా తానే జాతిపిత గా ప్రచారం చేసుకున్న స్వార్ధపరుడు.రిజర్వ్ బ్యాంక్ కి అతనికీ ఏ సంబందo లేక పోయినా ఇండియన్ కరెన్సీ మీద తన ఫోటో ముద్రించుకున్న ప్రణాళికా స్వార్ధ యోధుడు గాంధీ .అటువంటి గాంధీ జయంతి కి కూడా మన వాళ్ళు శుభాకాంక్షలు చెప్పడం ఎంత దురదృష్టమో ఒక్కసారి ఆలోచించoడి “డా॥బాబా సాహెబ్ అoబేద్కర్ ఆలోచనా విధానమే ఈ దేశానికి శరణ్యం ” జై భీమ్….

జై భీమ్
జై భీమ్ భూ

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..