భారతదేశం లో ఉన్న దళిత బహుజనులందరికీ “బ్లాక్ డే”

ఈ రోజూ ఈ భారతదేశం లో ఉన్న దళిత బహుజనులందరికీ “బ్లాక్ డే” విధ్యా భగీరధుడు , విశ్వ జ్ఞాని ఈ భారతదేశ దశ ,దిశ నిర్దేశించిన నవభారత రాజ్యాంగ నిర్మాత ,స్త్రీ దాస్య విముక్తి ప్రదాత దళిత బహుజనుల ఆరాధ్య దైవం డా॥బాబా సాహెబ్ అoబేద్కర్ ని ప్రతీ నిమిషం అవమాన పరుస్తూ ఆ మహా మేధావిని కంట తడి పెట్టించిన ప్రపంచoలోనే అతి కుట్ర దారుడు అయిన గాంధీ జయంతి . ఈ గాంధీ గారి జీవితం లో 39 సార్లు నిరాహారదీక్ష చేశారు వాటిలో 38సార్లు రిలే నిరాహారదీక్ష చేసారు ,ఒకేఒక్క సారి మాత్రం ఏర్రవాడ జైల్లో “ఆమరణ నిరాహారదీక్ష ” చేశారు అదీ దళిత బహుజనులకు రిజర్వేషన్లు ,ఓటు హక్కు ఇవ్వవద్దని ఇస్తే చస్తాను అని . డా॥ అంబేద్కర్ గారిని రాజ్యాంగం వ్రాయడానికి రాజ్యాంగ పరిషత్ కు వెళ్ళనీయకుoడా కుట్ర చేసి ఆ మహానుభావుడి పై 4తరగతి ఫెయిల్ అయ్యిన వాడితో నామినేషన్ వేయించి ఆయనను ఓడించాడు . ఆసమయoలో ఈస్ట్ బెంగాల్ కు చెందిన పాకీ కులం లో పుట్టిన జోగేoద్రనాద్ మండల్ రాజీనామా చేసి అక్కడ మహానుభావుడను గెలిపిస్తే దేశ విభజన పేరుతో పాకిస్తాన్కి సంబందo లేని ప్రాంతo అయిన ఈస్ట్ బెంగాల్ ని పాకిస్థాన్ లో కలిపి ఆయన్ని రాజ్యాంగ పరిషత్ కి వేల్లనీయకుoడా ఆపిన కుట్ర దారుడు పుట్టిన దుర్ధినo ఈ రోజు ఏ ప్రభుత్వo ప్రకటించకుండా తానే జాతిపిత గా ప్రచారం చేసుకున్న స్వార్ధపరుడు.రిజర్వ్ బ్యాంక్ కి అతనికీ ఏ సంబందo లేక పోయినా ఇండియన్ కరెన్సీ మీద తన ఫోటో ముద్రించుకున్న ప్రణాళికా స్వార్ధ యోధుడు గాంధీ .అటువంటి గాంధీ జయంతి కి కూడా మన వాళ్ళు శుభాకాంక్షలు చెప్పడం ఎంత దురదృష్టమో ఒక్కసారి ఆలోచించoడి “డా॥బాబా సాహెబ్ అoబేద్కర్ ఆలోచనా విధానమే ఈ దేశానికి శరణ్యం ” జై భీమ్….

జై భీమ్
జై భీమ్ భూ

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రైతు సంక్షేమంపై పాలకుల నిర్లక్ష్యం…. ‘మహాగర్జన’తో సర్కారును నిలదీస్తాం …ఈ నెల 30న కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయి రైతు సమరభేరి డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోలాడి రామారావు పిలుపు….. గోడపత్రికల ఆవిష్కరణ…

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రైతు సంక్షేమంపై పాలకుల నిర్లక్ష్యం…. ‘మహాగర్జన’తో సర్కారును నిలదీస్తాం …ఈ నెల 30న కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయి రైతు సమరభేరి డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోలాడి రామారావు పిలుపు….. గోడపత్రికల ఆవిష్కరణ…