బీసీలకు EWS రిజర్వేషన్ ల గురించి తెలుసా?

బీసీలకు EWS రిజర్వేషన్ ల గురించి తెలుసా?

7 శాతం వున్న OC లకు 10, శాతం రిజర్వేషన్ లు వచ్చినవి

7 శాతం లో 1 శాతం మాత్రమే ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో వుంటారు 10 శాతం రిజర్వేషన్ పొందు చున్నారు అంటే బీసీలకు రావాల్సిన 9 శాతం రిజర్వేషన్ OC లు తన్నుక పోతున్నారు
దీని వలన మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు, ఉద్యోగాలు బీసీలు కొలిపోతున్నారు

EWS రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి గొంతు విప్పాలి

బీసీలతో ఊదూ కాలదు పిరిలేవదు అన్నట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయి

బీసీలను నిండా ముంచినా తెలివి లేనివారు కాబట్టి మా OC లకు ఓటు వేస్తారు అని నిశ్చింతగా ఉన్నారు

ఓల్డ్ సిటీ లో ముస్లిం లను చూసి నేర్చు కోవాలి
అక్కడ ముస్లిం తప్ప మరొకరు ఎన్నికలలో గెలవరు
బీసీ ల జనాభా వున్న కాడ OC లు ఎట్లా గెలుస్తారు
బీసీలను రాజకీయ పార్టీలు రెడ్లు,వెలమలు, కమ్మలు డెకడం లేదు
లెక్క చేయడం లేదు

అందుకే పార్టీ ఏదైనా రెడ్డి వెలమ కమ్మలకు ఓటు వేయొద్దు
నక్కలను , హైనా లను మనమే పెంచు తున్నాం వాటికే ఆహారం అవుచున్నాం

నా దృష్టిలో రెడ్డి వెలమ కమ్మోడికి ఓటు వేసే వాడు వేహించే వాడు దద్దమ్మ

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….