9వ శతాబ్దం చోళ రాజుల పాలన

9వ శతాబ్దం చోళ రాజుల పాలన వరకు ఏ రాజు కూడా ఈ దేశంలో బ్రాహ్మణ మతం ఉందని వైదిక లేదా హైందవ లేదా హిందూ దేవి దేవతల కోసం మందిరాలు నిర్మించామని వారికి సహాయ సహకారాలు అందించామని ఎక్కడ కూడా శాసనాలు రాయించలేదు.. మెజారిటీ శాసనాలన్నీ బౌద్ధానికి సంబంధించినవి ఉన్నాయి..

అలాగే విదేశాల నుండి వచ్చిన యాత్రికులు
మొగస్థనీస్ క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం..
పాహియాన్ క్రీస్తు శకం మూడో శతాబ్దం..
6,7 శతాబ్దాల మధ్యన చైనీస్ యాత్రికుడు హుయాన్ సాంగ్
ఇలా చెప్పుకుంటూ పోతే 11వ శతాబ్దం అరబిక్ రచయిత “అల్బరుని” వరకు..ఎవరూ కూడా వారి గ్రంథాలలో బ్రాహ్మణ మతం ఉందని ఎక్కడ రాయలేదు..

అశోకుడు 84 వేల స్థూపాలు నిర్మించిన ఎక్కడ కూడా బ్రాహ్మణ మతం ఉందని చెప్పలేదు..

ప్రపంచంలో ఎక్కడైనా చరిత్రను అంచనా వేయాలంటే నిర్మాణాలు శిలాశాసనాలను బట్టి అవి ఏ కాలం నాటివో అంచనా వేస్తారు.. ఈ విషయం చరిత్రకారులకు కూడా తెలుసు.

ఇక భాష మరియు వేద గ్రంథాల విషయానికి వస్తే..సంస్కృత భాష 10వ శతాబ్దం నుండే కనబడుతుంది..

వేదాలు చారిత్రకమైనవి పురాతనవి అయితే

ఆ వేదాలలో బుద్ధుని ప్రస్తావన ఎందుకు ఉంది..?

ఆ వేదాలలో అక్బరు బాబరు ప్రస్తావన ఎందుకు ఉంది..?

ఆ వేదాలలో బ్రిటిష్ రాణి విక్టోరియా గురించి ప్రస్తావన ఎందుకు ఉంది..?

ఇవన్నీ చరిత్రకారులకు రచయితలకు తెలియవా..?

అయితే విచిత్రం ఏమిటంటే.. మనదేశంలో రచయితలు చరిత్రకారులు.. పురావస్తు శాఖలో పనిచేసిన అధికారులు.. ఆర్యుల దండయాత్ర జరిగిందని.. క్రీస్తుపూర్వం 15వ శతాబ్దం నుండే బ్రాహ్మణులు వలస వచ్చారని.. పుష్యమిత్ర సుంగ అనే బ్రాహ్మణ రాజు ద్వారా బ్రాహ్మణులు బలపడ్డారని..
గుప్తుల కాలంలో వేదాలు రాసుకున్నారని.. ఆరవ శతాబ్ద నాటికి వైదిక మతం ఈ దేశంలో బలపడిందని చెప్తూ వచ్చారు.. ఇప్పటికి కూడా ఆ వాదనను బలపరుస్తూనే ఉన్నారు..

వైదికులు చెప్పారంటే ఒక అర్థం ఉంది వారి మతాన్ని బలపరచడానికి చెప్పినారు అనుకోవచ్చు..

మరి చరిత్రకారులు రచయితలు బ్రాహ్మణ మతాన్ని పురాతనమైన మతముగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది..? నాకు సమాధానం కావాలి..

నేనేమైనా పొరపాటు పడుతున్నానా.. నేను అడిగిన ప్రశ్నలు తప్పా..తప్పయితే సరి చేసుకుంటాను..మీ బండపల్లి శివారెడ్డి 🙏

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..