బహుజన స్టూడెంట్ ఫెడరేషన్(బి.యస్.ఫ్) ఆధ్వర్యంలో కాన్షిరాం వర్ధంతి….

బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ ప్రధాన గ్రంధాలయం ముందు బి.యస్.ఫ్ కె.యూ కార్యదర్శి మొకినపెళ్లి మహేందర్ అధ్యక్షుతన జరిగిన కాన్సిరాం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కకార్యమానికిని ముఖ్యఅతిథిగా బి.ఎస్.ఎఫ్ యూనివర్సిటీ ఇంచార్జి,హనుమకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల మనోహర్ హాజరై కాన్షిరాం చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం ఆయన మాట్లాడుతూ బహుజన రాజ్యాధికార పితామహుడు, బహుజనుల ఆశకిరణం, నీలి విప్లవ యోధుడు మాన్యశ్రీ కాన్షిరాం అని దేశంలో 100 కు 90 శాతం ఉన్న బి.సి,ఎస్సి,ఎస్టీ మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం కావాలని 1984 లో బహుజన సమాజ్ పార్టీ స్థాపించి దేశం మొత్తం సైకిలు యాత్ర చేసి బహుజనులందరిని ఏకం చేసి దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో బహుజన రాజ్యధికారం తీసుకువచ్చి ఒక మహిళను ముఖ్యమంత్రి చేసిన ఘనత మాన్యశ్రీ కాన్షిరాం గారిదని 100 కు 90 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఓట్లు మావి సీట్లు మీవా అని ఇకపై చెల్లదు అనే నినాదంతో దేశంలో రాజ్యాధికారం కోసం కృషి చేసిన మహనీయులు మాన్యశ్రీ కాన్షిరాం అని ఆయన ఆశయ సాధనకు బహుజనులందరు కృషిచేయాలని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బి.యస్.ఫ్ నాయకులు భరత్, సందీప్, వినోద్, నాగరాణి, సోనియా,ప్రదీప్, రమేష్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….