బహుజన స్టూడెంట్ ఫెడరేషన్(బి.యస్.ఫ్) ఆధ్వర్యంలో కాన్షిరాం వర్ధంతి….

బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ ప్రధాన గ్రంధాలయం ముందు బి.యస్.ఫ్ కె.యూ కార్యదర్శి మొకినపెళ్లి మహేందర్ అధ్యక్షుతన జరిగిన కాన్సిరాం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కకార్యమానికిని ముఖ్యఅతిథిగా బి.ఎస్.ఎఫ్ యూనివర్సిటీ ఇంచార్జి,హనుమకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల మనోహర్ హాజరై కాన్షిరాం చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం ఆయన మాట్లాడుతూ బహుజన రాజ్యాధికార పితామహుడు, బహుజనుల ఆశకిరణం, నీలి విప్లవ యోధుడు మాన్యశ్రీ కాన్షిరాం అని దేశంలో 100 కు 90 శాతం ఉన్న బి.సి,ఎస్సి,ఎస్టీ మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం కావాలని 1984 లో బహుజన సమాజ్ పార్టీ స్థాపించి దేశం మొత్తం సైకిలు యాత్ర చేసి బహుజనులందరిని ఏకం చేసి దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో బహుజన రాజ్యధికారం తీసుకువచ్చి ఒక మహిళను ముఖ్యమంత్రి చేసిన ఘనత మాన్యశ్రీ కాన్షిరాం గారిదని 100 కు 90 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఓట్లు మావి సీట్లు మీవా అని ఇకపై చెల్లదు అనే నినాదంతో దేశంలో రాజ్యాధికారం కోసం కృషి చేసిన మహనీయులు మాన్యశ్రీ కాన్షిరాం అని ఆయన ఆశయ సాధనకు బహుజనులందరు కృషిచేయాలని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బి.యస్.ఫ్ నాయకులు భరత్, సందీప్, వినోద్, నాగరాణి, సోనియా,ప్రదీప్, రమేష్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..