ఆయుధ పూజలో పాల్గొన్న జెన్ ప్యాక్ట్, వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్.

బాహు బలం న్యూస్ అక్టోబర్ 12:
హుజురాబాద్ పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలోని ఈటెల రాజేందర్ కాంప్లెక్స్ లో పవర్ టూల్స్ వర్క్ షాప్ లో నిర్వహించిన ఆయుధ పూజలో జెన్ ప్యాక్ట్, వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ పాల్గొని శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆయుధాలను పూజించ డం మన సంస్కృతి అని, షాప్ లాభాల బాటలో తెచ్చేందు కు కృషి చేసేందుకు దేవుని కృప ఉండాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో షాప్ యజమాని ఎర్రోళ్ల అనిల్ స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….