బాహుబలం న్యూస్ హుజురాబాద్ అక్టోబర్ 06: హుజురాబాద్ పట్టణం విద్యానగర్ లొని కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రులలో భాగంగా శనివారం రోజున విగ్రహ దాత సామాజికవేత్త కాశెట్టి కుమార్ గారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మర్యాదలతో స్వాగతం పలికి అర్చకులు చేత అభిషేకాలు అలంకారం చేయించారు. అనంతరం. అమ్మవారి అలంకారాలలో మూడో రోజు శ్రీ అన్నపూర్ణ దేవి గా ఆరాధించి పోంగలి నైవేద్యంతో అమ్మవారికి సమర్పించారు. అనంతరం అమ్మవారి తీర్థ
ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఇందు టైగర్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు


Post Views: 80










