విద్యానగర్ లోని దుర్గా దేవిని దర్శించుకున్న సామాజిక వేత్త సామాజికవేత్త కాశేట్టి కుమార్

బాహుబలం న్యూస్ హుజురాబాద్ అక్టోబర్ 06: హుజురాబాద్ పట్టణం విద్యానగర్ లొని కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రులలో భాగంగా శనివారం రోజున విగ్రహ దాత సామాజికవేత్త కాశెట్టి కుమార్ గారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మర్యాదలతో స్వాగతం పలికి అర్చకులు చేత అభిషేకాలు అలంకారం చేయించారు. అనంతరం. అమ్మవారి అలంకారాలలో మూడో రోజు శ్రీ అన్నపూర్ణ దేవి గా ఆరాధించి పోంగలి నైవేద్యంతో అమ్మవారికి సమర్పించారు. అనంతరం అమ్మవారి తీర్థ

ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఇందు టైగర్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !