ఏఆర్ కన్సస్ట్రక్షన్ అఫీస్ ప్రారంభం .

బాహు బలం న్యూస్ హుజురాబాద్ టౌన్ అక్టోబర్ 05:
హుజురాబాద్ ఈటల రాజేందర్ కాంప్లెక్స్ లో ఏఆర్ కన్సస్ట్రక్షన్ స్టూడియో ఆఫీస్ ను నూతనంగా ప్రారంభించా రు.ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్ ప్రొప్రైటర్ అందే అర్జున్ ను పుష్ప గుచ్చం అందజేసి శాలు వాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇమ్మడి దయాకర్ అభినందిస్తూ గృహ నిర్మాణ రంగంలో బిల్డింగ్ ప్లానింగ్, మోడ్రన్ ఎలివేషన్ వర్క్స్, బ్రిక్ మరియు ఎలక్ట్రికల్ వర్క్, వాటర్ ప్రూఫ్, ఫ్లోరింగ్ తదితర విభాగాలలో అభివృద్ధి సాధించి బిల్డింగ్ కన్స్ స్ట్రక్షన్ వ్యాపార రంగంలో స్థిరపడాలని ఆకాంక్షించా రు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రుద్రారపు రామచంద్రం మాదిగ,అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తడికమళ్ళ శేఖర్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిప్పార పు భువన చంద్ర,అందాసి నారాయణ,అందాసి భీమయ్య తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….