కమలాపూర్ ఎంజేపీలో బస చేసిన కలెక్టర్.

బాహుబలం న్యూస్ కమలాపూర్ సెప్టెంబర్ 13: హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య గురువారం రాత్రి బస చేశారు.ప్రభుత్వ ఆదేశా ల మేరకు నెలలో గురుకుల పాఠశాల లేదా హాస్టల్ లో ఒక రాత్రి బస కార్యక్రమంలో భాగంగా కమలాపూర్ లోని మహాత్మా జ్యోతిబాపూలే వెనుక బడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల,కళాశాలకు కలెక్టర్ రాగా ఏన్ సి సి విద్యార్థినులు,బ్యాండ్ బృందం ఘనంగా స్వాగతం పలికారు. తరగతి గదులు,బాలికల డార్నెటీ.కిచెన్,స్టోర్ రూమ్. పాఠశాల పరిసరాలను తిరిగి కలెక్టర్ పరిశీలించా రు. విద్యార్థినులతో’కలిసి కలెక్టర్ భోజనం చేశారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ కమలాపూర్ ఎంజేపీ లో విద్యార్థినులతో కలిసి రాత్రి బస చేసేందుకు వచ్చినట్లు తెలిపారు.విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన ట్లు పేర్కొన్నారు.విద్యార్థినులతో మాట్లాడి రాత్రి నిద్ర చేయ నున్నట్లు తెలిపారు.ఉదయం విద్యార్థినులతో కలిసి వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలోని డార్నెటీ లోవిద్యార్థినులు, ఉపాధ్యాయినీల తో కలిసి కలెక్ట ర్ రాత్రి బస చేశారు.ఈ కార్యక్రమంలో డిఇఓ వాసంతి, హన్మకొండ ఆర్డీవో వెంకటేష్,ఎంజెపి ఆర్సివో రాజ్ కుమార్, ప్రిన్సిపల్ సౌజన్య,తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..