బాహు బలం న్యూస్ హుజురాబాద్ సెప్టెంబర్ 07
హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో విద్యుధా ఘాతంతో మృతి చెందిన ఇంటర్ విద్యార్థి యశ్వంత్ కుటుంబానికి హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన సామాజిక వేత్త కాశెట్టి కుమార్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.పండగపూట ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని వారి కుటుంబానికి తీరనిలోటు అని అన్నారు.వినాయక మండపాల వద్ద మండపాల నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని,పిల్లలు, యువకులు జాగ్రత్త గా ఉండాలని కోరారు.
Post Views: 117










