సబ్బని వెంకటస్వామి బాహు బలం ప్రతినిధి హుజురాబాద్:
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా నియమించబ డిన మహేష్ కుమార్ గౌడ్ కి కాంగ్రెస్ పార్టీ నాయకుడు సొల్లు బాబు పుష్ప గుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సొల్లు బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నాయకుడు కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి న మహేష్ గౌడ్ నియమాకం కావడం చాలా ఆనంద కరమైన విషయం అన్నారు.వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరిం త బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపా రు.మహేష్ కుమార్ గౌడ్ ను నియామించిన సోనియాగాంధీకి రాహుల్ గాంధీకి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డికి సొల్లు బాబు కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 249










