అలరించిన సంగీత విభావరి.

బాహుబలం న్యూస్ హన్మకొండ ఆగస్టు 27:హన్మకొండ లో ఏర్పాటైన లెట్స్ సింగ్ టుగెదర్ సంగీత సామాజిక సంస్థ ఆధ్వర్యంలో సోమ వారం రోజున కే ఎస్ ఎం గార్డెన్ లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 50 మంది గాయకులతో సంగీత విభావరి కార్య క్రమాన్ని నిర్వహించారు.ఈ సంస్థ అధ్యక్షులు పుల్లా సన్నీ కార్యక్రమాన్ని నిర్వహించగా జస్పాల్ సింగ్,రాజు, హరిందర్ సింగ్,పాండు తో పాటు గాయని గాయకులు పాల్గొన్నారు. వ్యాఖ్యతలుగా సగంటి మంజుల,తొగరు శ్రీనివాస్ వ్యవహరిం చగా సాంబయ్య ఇంస్ట్రుమెంటల్ సంగీతాన్ని మరొక స్థాయి కి తీసుకెళ్ళారు.అనంతరం పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జ్ఞాపిక అందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….