సాగంటి మంజులకు నందమూరి తారక రామారావు జాతీయ అవార్డు…

బాహుబలం ప్రతినిధి హన్మకొండ ఆగస్టు 27;హన్మకొండ
కు చెందిన ప్రముఖ చిత్రకారిణి,ఎల్ బి కళాశాల బి . ఎడ్,లెక్చరర్,సామాజిక వేత్త,సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ మంజులకు ఈరోజు విజయవాడ లో జరిగిన మద ర్ థెరిస్సా సర్వీస్ సొసైటీ రెండవ వార్షికోత్సవం సందర్భం గా నందమూరి తారక రామారావు జాతీయ అవార్డు- 2024 ను అందించారు. రెండు తెలుగు రాష్ట్రా ల్లోనే కాకుండా పలు రాష్ట్రాల నుండి వివిధ రంగాల్లో సేవ చేసిన వారికి ఈ సత్కారం చేసారు.మంజుల ఉపాధ్యాయ కళాశాలలో లెక్చరర్ గా విధులు నిర్వర్తిస్తూ, తన అకాడ మి ద్వారా చిత్రకళా రంగానికి, తనదైన శైలి లో సేవ చేస్తూ, ఎంతో మంది చిన్నారులకు చిత్ర కళ లో మెలకువ లు నేర్పిస్తున్నారు.ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తో పాటు అతిధులు మంజులని అభినందిం చి శాలువా, ప్రశంసా పత్రం,జ్ఞాపిక తో ఘనంగా సన్మానిం చారు. పలువురు ప్రముఖులు,స్థానిక ఆర్టిస్టులు ,ఎల్ బి కాలేజీ లెక్చరర్స్ మంజులకు అభినందనలు తెలిపారు. ఆమె సొసైటీ బాధ్యులకు,తోటి స్థానిక ఆర్టిస్టుల కు కృతజ్ఞతలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..