డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలపై యువతకు పట్టణ సీఐ అవగాహన!

Venkataswamy sabbani బాహు బలం ప్రతినిధి
హుజురాబాద్ ఆగస్టు 18;
హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో డ్రగ్స్,సైబర్ నేరాలు,గురించి పట్టణ సిఐ తిరుమల్ అవగాహన కార్య క్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా టౌన్ సీఐ తిరుమల్ మాట్లాడుతూ డ్రగ్స్,గంజాయి లాంటి మత్తు పదార్థాలు దరిదాపుల్లోకి రానివద్దని యువతను కోరారు.ఒకసారి డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితాలు సర్వనాశనం అవుతా యన్నారు.అలాగే విరివిగా సెల్ఫోన్ లను వాడుతూ వచ్చిన ప్రతి మెసేజ్ లను నొక్కినట్లయితే సైబర్ నేరగాళ్ల వల లో చిక్కినట్లేనని సూచించారు.ఏదైనా సైబర్ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కినట్లయితే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని సైబర్ క్రై పోలీసులకు సమాచారం ఇస్తే పెద్దగా నష్టపోకుండా కాపాడుతారన్నారు.ఆన్లైన్లో గేములకు యువత దూరంగా ఉంటూ యువత చదువుకుంటూ మంచి ఉద్యోగం సంపాదిం చాలని ఈ సందర్భంగా పట్టణ సిఐ తిరుమల్ యువతకు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ వంగ రాములు గౌడ్,గ్రామస్తులు,యువకులు,మహిళలు, తదితరులుపాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….