కాకతీయ కళాశాల 1999-2001 బిపిసీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్.
ఆగస్టు 18:హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కళాశాల ఆవరణలో పూర్వ విద్యార్థులు ఆదివారం సిల్వర్ జూబ్లీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. 25 ఏళ్ళ ముందు కష్టపడి చదివితేనే ఈనాడు ఇలా గొప్పగా స్థిర పడ్డామని పూర్వ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. కళాశాల సమయంలో తోటి విద్యార్థులతో ఆడి పాడిన రోజులను గుర్తు చేసుకొని నేడు స్థిరపడ్డ ఆర్థిక స్థితిగతులను ఒకరినొకరు అడిగి తెలుసుకుని గత స్మృతులను,నేటి జీవనాన్ని గుర్తుచేసుకొని సంతోషంగా గడిపారు.అప్పటి అధ్యాపకులను పూల బోకెలతో శాలువాలతో ఘనంగా సత్కరించి గురు భక్తిని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో అప్పటి అధ్యాపకులు సమ్మయ్య, ప్రభాకర్ రావు, మొండయ్య,శ్యామ్ సుందర్ రెడ్డి,రమణారెడ్డి,వెంకటచారి,మండలసత్యనారాయణ, మధుసూదన్ రెడ్డి,లత,స్థానిక కళాశాల అధ్యాపకులు మారబోయిన వేణుమాధవ్,చెల్మల్ల రాజేశ్వర్ రెడ్డి, జగన్,విద్యార్ధినీ విద్యార్థులు కాసర్ల అనిల్, కొలిపాక సంజయ్,బోరగాల ప్రవీణ్,శ్రీకాంత్,సత్యం,ఉమాకర్, ఏనూరి రాజు,దోమల శ్రీ శైలం,రమ్య,స్వప్న,భార్గవి, దేవేంద్ర,మంగ,స్వాతి, కవిత తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..