రాంపూర్ ఎస్సీ కాలనీ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి
హుజరాబాద్ ఆగస్టు 15, హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామం ఎస్సీ కాలనీలోని లో 5 వార్డ్ లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తాజా మాజీ వార్డ్ మెంబర్ రామ్ సారయ్య ఆధ్వర్యంలో జెండా ఎగరవేశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ గ్రామ సర్పంచి సి హెచ్ మనోహర్, పంచాయితీ కార్యదర్శి సాంబయ్య మరియు కారోబార్ ఎర్ర రామస్వామి, ప్రైమరీ,హై స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు గ్రామ ప్రజలు యువతీ యువకులు మాడుగుల అరుణ్ బండ అన్వేష్ ఎలుకపల్లి దిలీప్ రాంప్రశాంత్ మాడుగుల శ్రీనివాస్ మాతంగి కళ్యాణ్ రామ్ తిరుపతి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….