నూతనంగా వచ్చిన సబ్ జైలర్ కు ఘన సన్మానం..

సబ్బని వెంకటస్వామి బాహు బలం ప్రతినిధి హుజురాబాద్.జులై 26:
హుజురాబాద్ సబ్ జైల్ ఆవరణలో జి కే రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో నూతనంగా వచ్చిన సబ్ జైలర్ నాంపల్లి దేవేందర్ నీ పూల బొకే ఇచ్చి శాలువా తో ఘనంగా సత్కరించారు. ఖైదీలను ప్రేమ, దయతో చూసి, వారు సాధారణ పౌరులుగా మారే విధంగా, వారి అభిమానము పొందేటట్లు సబ్ జైలు అధికారులు తమ సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సంఘ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో జి కే రైతు మిత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు స్వామిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, కంకణాల జనార్దన్ రెడ్డి, సభ్యులు ఎస్ అనురాధ, బొంగోని వెంకటయ్య, మండల వీరస్వామి, కోటోజు జ్యోతి, సంపత్ రెడ్డి, దోమల సత్యం తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….