హుజూరాబాద్ లో అగ్ని ప్రమాదంలో పండ్ల బండ్లు కాలిపోవడం బాధాకరం.. బాధితులకు అండగా నిలిచిన … సామాజిక వేత్త ” సబ్బని వెంకట్.”

బాహు బలం ప్రతినిథి హుజూరాబాద్ జూలై 16: హుజురాబాద్ పట్టణంలోని సోమవారం అర్థరాత్రి ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో లో చిరు వ్యాపారులైన పండ్ల బండ్ల దుకాణదారులకు పండ్లు, ఇతర వ్యాపారస్తుల సామాగ్రి పూర్తిగా దగ్ధం కావడంతో విషయం తెలిసిన వెంటనే హుజురాబాద్ నియోజకవ ర్గానికి చెందిన ప్రముఖ సామాజిక వేత్త,జెన్ ప్యాక్ట్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ స్పందించి తన సానుభూతిని తెలియజేశారు.వారి బాధలో ఒక భాగమై బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించుకుని నష్టపోయిన పండ్ల బండ్ల వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.5,000 ( ఐదు వేల చొప్పున) ఆర్థిక సహాయం ప్రకటించారు.సమయ భావన వలన రాలేకపోతున్నాని బాధను వ్యక్తపరుస్తూ స్వయంగా తానే బాధితులను కలుస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !