డాక్టరేట్ పుల్లూరి ప్రభాకర్ రావు ని సన్మానించిన డెయిరీ ఉద్యోగస్తులు…..

(సబ్బనివెంకటస్వామి బాహుబలంప్రతినిధి)
హుజూరాబాద్ జూలై 08 హుజురాబాద్ పట్టణానికి చెందిన నాగార్జున డైరీ ఎండి పుల్లూరి ప్రభాకర్ రావు
వాషింగ్టన్ డిజిటల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్నారు.ఈ సందర్భంగా నాగార్జున డైరీ ఎండి పుల్లూరి ప్రభాకర్ రావును ఆదివారం రోజున డెయిరీ ఉద్యోగస్తులు ఘనంగా సన్మానించారు.ఉద్యోగస్తులు మాట్లాడుతూ ఆశయ సాధకుడు ,నిరంతర శ్రామికుడు ఎం.డి పుల్లూరు ప్రభాకర్ రావు కు వాషింగ్టన్ డిజిటల్ యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ పొందడం సంతోషకరమైన విషయం అని నాగార్జున ప్లాంట్ మేనేజర్ మాటూరు శ్రీనివాస్,క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ బందెల శ్రీనివాస్, మెయింటెనెన్స్ మేనేజర్ సంతోష్ చారి కొనియాడారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గణేష్ రావు సీఈవో కృష్ణ ప్రసాద్ ఏజీఎం సుధాకర్ మరియు ప్రొక్యూర్మెంట్ మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….