పిల్లల్లోని సృజనత్మాకతను వెలికి తీయాలి.. సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల.

(సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి ) హన్మకొండ జులై 07,:ఆదివారం రోజు నెరేళ్ళ వేణు మాధవ్ కళా ప్రాంగణంలో జరిగిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ వారి 11 వ డ్రాయింగ్ కాంపిటీషన్ 70 మందికి పైగా చిన్నారులు పాల్గొ న్నారు.ఆడపిల్లను కాపాడండి అనే అంశంపైన ఈ పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల మాట్లాడుతూ పిల్లల్లో కళలపట్ల ఆసక్తి తల్లిదండ్రులు గమనించి ఆ కళకుపదును పెట్టె దిశగా ఎదగనివ్వాలని,ఈ మధ్య కాలంలో ఆడపిల్లల మీద జరుగుతున్న అన్యాయాలను గురించి మాట్లాడుతూ ఆడ పిల్లలను ఎలా పెంచాలో తెలుసు కోవడమే కాదు మగపిల్లల్ని ఎలా పెంచకూడదో కూడా తల్లిదండ్రులు తెలుసు కోవాలని విజ్ఞప్తి చేశారు.తన ప్రయత్నం వాళ్ళలో కొందరిలోఐన మార్పురావాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపార వేత్త డికెన్స్,ఆర్టిస్ట్ రజినికాంత్,కవయిత్రి ప్రసూన తల్లిదండ్రులు పాల్గొన్నారు.పిల్లలే కాకుండా తల్లిదండ్రులు కూడా పోటీల్లో పాల్గొనడం గమనార్హం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..