పిల్లల్లోని సృజనత్మాకతను వెలికి తీయాలి.. సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల.

(సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి ) హన్మకొండ జులై 07,:ఆదివారం రోజు నెరేళ్ళ వేణు మాధవ్ కళా ప్రాంగణంలో జరిగిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ వారి 11 వ డ్రాయింగ్ కాంపిటీషన్ 70 మందికి పైగా చిన్నారులు పాల్గొ న్నారు.ఆడపిల్లను కాపాడండి అనే అంశంపైన ఈ పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల మాట్లాడుతూ పిల్లల్లో కళలపట్ల ఆసక్తి తల్లిదండ్రులు గమనించి ఆ కళకుపదును పెట్టె దిశగా ఎదగనివ్వాలని,ఈ మధ్య కాలంలో ఆడపిల్లల మీద జరుగుతున్న అన్యాయాలను గురించి మాట్లాడుతూ ఆడ పిల్లలను ఎలా పెంచాలో తెలుసు కోవడమే కాదు మగపిల్లల్ని ఎలా పెంచకూడదో కూడా తల్లిదండ్రులు తెలుసు కోవాలని విజ్ఞప్తి చేశారు.తన ప్రయత్నం వాళ్ళలో కొందరిలోఐన మార్పురావాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపార వేత్త డికెన్స్,ఆర్టిస్ట్ రజినికాంత్,కవయిత్రి ప్రసూన తల్లిదండ్రులు పాల్గొన్నారు.పిల్లలే కాకుండా తల్లిదండ్రులు కూడా పోటీల్లో పాల్గొనడం గమనార్హం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….