ఘనంగా ఎర్ర కుమార్ జన్మదిన వేడుకలు …

బాహుబలం న్యూస్ హుజూరాబాద్ జూలై 06:
హుజురాబాద్ పట్టణంలోని తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎర్ర కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.శనివారం సాయంత్రం 5 ఐదు గంటలకు స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పార్టీల కు అతీతంగా స్నేహితుల మధ్య ఎర్ర కుమార్ జన్మదినం సందర్బంగా ప్రత్యేకంగా పలువురు తీసుకొచ్చిన కేక్‌లను కట్‌ చేయించి ఆయనకు తినిపించారు.శాలువాలు కప్పి,బొకేలు,జ్ఞాపికలను అందజేసి జన్మదినశుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు నిరంజన్ శ్రీకాంత్ శ్రీధర్ శంకర్ మధు రాజ్ కుమార్ సదానందం తిరుపతి రాకేష్ కళ్యాణ్ రాహుల్ అర్జున్ శ్యామ్ తదితరులు ఎర్ర కుమార్ కు  జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….