హుజురాబాద్ ఎంఈఓ ను బాధ్యతల నుండి తప్పించి స్కూలుకు పరిమితం. .. ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్

బాహుబలం న్యూస్ హుజురాబాద్ జూన్ 26:
హుజురాబాద్,కేశపట్నం,సైదాపూర్,మండలాల ఇన్చార్జి ఎంఈఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కే వి నరసింహా రెడ్డిని ఆకస్మికంగా ఎంఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ హెచ్ఎం గా తన స్వస్థల పాఠశాల కనుకులగిద్ద,జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ లో కొనసాగేలా బుధవారం రోజున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి ఉత్తర్వు లు జారీ చేశారు. నూతన ఎంఈఓ గా సైదాపూర్ మండ లం దుద్దెనపల్లి జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్, ప్రధానోపా ధ్యాయులు కొనసాగుతున్న వి.శ్రీనివాస్ రెడ్డి,కి సైదాపూర్, కేశపట్నం,హుజురాబాద్, వీణవంక,జమ్మికుంట,ఇ ల్లంతకుంట,పలు మండలాల ఇంచార్జ్ ఎంఈఓ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….