హుజురాబాద్ ఎంఈఓ ను బాధ్యతల నుండి తప్పించి స్కూలుకు పరిమితం. .. ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్

బాహుబలం న్యూస్
bahubalamtv.in

హుజురాబాద్ ఎంఈఓ ను బాధ్యతల నుండి తప్పించి స్కూలుకు పరిమితం. .. ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్

26 Jun 2024, 11:35 pm BAHUBALAM NEWS

బాహుబలం న్యూస్ హుజురాబాద్ జూన్ 26:
హుజురాబాద్,కేశపట్నం,సైదాపూర్,మండలాల ఇన్చార్జి ఎంఈఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కే వి నరసింహా రెడ్డిని ఆకస్మికంగా ఎంఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ హెచ్ఎం గా తన స్వస్థల పాఠశాల కనుకులగిద్ద,జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ లో కొనసాగేలా బుధవారం రోజున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి ఉత్తర్వు లు జారీ చేశారు. నూతన ఎంఈఓ గా సైదాపూర్ మండ లం దుద్దెనపల్లి జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్, ప్రధానోపా ధ్యాయులు కొనసాగుతున్న వి.శ్రీనివాస్ రెడ్డి,కి సైదాపూర్, కేశపట్నం,హుజురాబాద్, వీణవంక,జమ్మికుంట,ఇ ల్లంతకుంట,పలు మండలాల ఇంచార్జ్ ఎంఈఓ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Generating image…

బాహుబలం న్యూస్ హుజురాబాద్ జూన్ 26:
హుజురాబాద్,కేశపట్నం,సైదాపూర్,మండలాల ఇన్చార్జి ఎంఈఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కే వి నరసింహా రెడ్డిని ఆకస్మికంగా ఎంఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ హెచ్ఎం గా తన స్వస్థల పాఠశాల కనుకులగిద్ద,జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ లో కొనసాగేలా బుధవారం రోజున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి ఉత్తర్వు లు జారీ చేశారు. నూతన ఎంఈఓ గా సైదాపూర్ మండ లం దుద్దెనపల్లి జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్, ప్రధానోపా ధ్యాయులు కొనసాగుతున్న వి.శ్రీనివాస్ రెడ్డి,కి సైదాపూర్, కేశపట్నం,హుజురాబాద్, వీణవంక,జమ్మికుంట,ఇ ల్లంతకుంట,పలు మండలాల ఇంచార్జ్ ఎంఈఓ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

హుజురాబాద్ ఎంఈఓ ను బాధ్యతల నుండి తప్పించి స్కూలుకు పరిమితం. .. ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్

బాహుబలం న్యూస్ హుజురాబాద్ జూన్ 26:
హుజురాబాద్,కేశపట్నం,సైదాపూర్,మండలాల ఇన్చార్జి ఎంఈఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కే వి నరసింహా రెడ్డిని ఆకస్మికంగా ఎంఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ హెచ్ఎం గా తన స్వస్థల పాఠశాల కనుకులగిద్ద,జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ లో కొనసాగేలా బుధవారం రోజున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి ఉత్తర్వు లు జారీ చేశారు. నూతన ఎంఈఓ గా సైదాపూర్ మండ లం దుద్దెనపల్లి జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్, ప్రధానోపా ధ్యాయులు కొనసాగుతున్న వి.శ్రీనివాస్ రెడ్డి,కి సైదాపూర్, కేశపట్నం,హుజురాబాద్, వీణవంక,జమ్మికుంట,ఇ ల్లంతకుంట,పలు మండలాల ఇంచార్జ్ ఎంఈఓ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !