సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్న BRS నాయకులు పై చర్యలు తీసుకోండి…. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు.

  • బాహుబలం న్యూస్ హుజురాబాద్ జూన్16:
  • గత కొద్దిరోజులుగా జిల్లా మంత్రివర్యులు పోన్నం ప్రభాకర్ మరియు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ గురించి వాట్సప్ గ్రూప్ లో’సోషల్ మీడియా’వేదిక గా చేసుకొని హుజురాబాద్ నియోజకవర్గంలోని కొందరు BRS పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ గురించి’సోషల్ మీడియా” వేదికగా అసత్యపు ప్రచారాలు చేస్తు ఇష్టం వచ్చినట్టు మాట్లా డుతున్నారు.ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఆదివారం రోజున హుజూరాబాద్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా వ్రాసి ఇవ్వడం జరిగిందని హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి కిరణ్ కుమార్ సొల్లు బాబు నేరేళ్ళ మహేందర్ గౌడ్ మేకల తిరుపతి కొలిపాక శంకర్ సందమల్ల బాబు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి చల్లూరి రాహుల్ యేముల పుష్పలత,లంకదాసరి లావణ్య, మిడి దోడ్డి శ్రీనివాస్ ఏర్ర రమేష్ దుబాసి బాబు పెరుమాండ్ల బిక్షపతి గాలిబ్ నరేష్ ఆలేటి సుశీల పుల్ల రాధ ఏర్ర రవీందర్ ఆవుల సంపత్ యండి కరీమా, షీలగాని లక్ష్మీ,సమ్మెట సంపత్,గడ్డం రాఘవేంద్ర,మండ సాయి కొమటి శ్రీనివాస్ ఉడుత ప్రణయ్ నర్సింగ్ ఆడేపు ఐలయ్య ప్రతాప నాగరాజు కందుల సందీప్ గంటా కిరణ్ రెడ్డి కుర్ర శ్రీనివాస్ గౌడ్ బండ నవీన్ చంద్రశేఖర్ ఇమ్రాన్ గుండు ప్రశాంత్ యాదవ్ మోతే కుమారస్వామి యండి చాంద్ పాషా యండి రియాజ్,యండి సాదిక్ చేవుల సురేష్ బుర్ర రేణుకా తదితరులు పాల్గొన్నారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..