మనోరంజకమైన పాటల ద్వారా మనిషికి మానసిక ప్రశాంత, ఆరోగ్యం, కలుగుతుంది. మానసిక వైద్యులు జగదీష్ బాబు .

  1. బాహుబలం న్యూస్ హమ్మకొండ జూన్ 15:
    మనోరంజకమైన పాటల ద్వారా మనిషికి మానసిక ప్రశాంతతో పాటు ఆరోగ్యం కలుగుతుందని,సంగీతానికి పాటలకు అంతటి శక్తి ఉందని ప్రముఖ మానసిక వైద్యు లు జగదీష్ బాబు అన్నారు.హన్మకొండ పద్మాక్షి రోడ్డు లోకల జగదీష్ సంగీత కళానిలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన”చక్రి సంగీత ప్రియులు”కరోకే క్లబ్ ప్రారం భకార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.క్లబ్ అధ్యక్షులు టీవీ రమేష్ ప్రధాన కార్యదర్శి నిమ్మల శ్రీనివా స్ లు మాట్లాడుతూ నూతన గాయకులను ప్రోత్సహించి వారిలోని దాగి ఉన్నకళను వెలికి తీయాలన్నదే క్లబ్ ప్రధా న లక్ష్యమని,ప్రతి నెల ఒక సంగీత విభావరి త్రినగరిలో కళ సంగీత ప్రియులకు ఆహ్లాదాన్ని అందించనున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో కోశాధికారి సాగంటి మంజుల, సభ్యులు రావేళ్ల రామా రావు ,దేవిక ,మాధవి,సీనియర్ నాయకులు చంద్ర శేఖర్ ,ఇమ్మాన్యుయుల్.ఉపేందర్, స్వప్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం గాయకులు పాడినపాటలు ఆహుతులను రంజింపచేశాయి.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..