సొంతగుటికి, సిపిఐ పార్టీ లో చేరిన లంకదాసరి కళ్యాణ్..

(బాహుబలం ప్రతినిథి వెంకటస్వామి సబ్బని)
చిగురుమామిడి,జూన్14:
చిగురుమామిడి మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ ఆఫీసులో శుక్రవారం జరిగిన సైదాపూర్ చిగురుమామిడి మండల సిపిఐ ముఖ్యకార్యకర్తల సమావేశానంతరం సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి సిపిఐ పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి గార్లు లంకదాసరి కళ్యాణ్ కు సిపిఐ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.సిపిఐ పార్టీ భలోపెతానికి కృషి చేయాలని వారు కోరారు ఈ కార్యక్ర మంలో సిపిఐ జిల్లా కార్యవర్గ బోయిని అశోక్,బత్తుల బాబు,చాడా శ్రీధర్ రెడ్డి,కంది రవీందర్ రెడ్డి,వొడ్నాల వేంకటేష్,శ్రీనివాస్,సమ్మయ్య, రాజేషం,ఒజ్జ కొంరయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….