(బాహుబలం ప్రతినిథి వెంకటస్వామి సబ్బని)
చిగురుమామిడి,జూన్14:
చిగురుమామిడి మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ ఆఫీసులో శుక్రవారం జరిగిన సైదాపూర్ చిగురుమామిడి మండల సిపిఐ ముఖ్యకార్యకర్తల సమావేశానంతరం సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి సిపిఐ పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి గార్లు లంకదాసరి కళ్యాణ్ కు సిపిఐ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.సిపిఐ పార్టీ భలోపెతానికి కృషి చేయాలని వారు కోరారు ఈ కార్యక్ర మంలో సిపిఐ జిల్లా కార్యవర్గ బోయిని అశోక్,బత్తుల బాబు,చాడా శ్రీధర్ రెడ్డి,కంది రవీందర్ రెడ్డి,వొడ్నాల వేంకటేష్,శ్రీనివాస్,సమ్మయ్య, రాజేషం,ఒజ్జ కొంరయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు
Post Views: 101










