మృతుని కుటుంబానికి బియ్యం వితరణ.

బాహుబలం న్యూస్ హుజూరాబాద్ జూన్ 07:
హుజూరాబాద్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన,మొగుడుంపురం అనిల్ అనే యువకుడు అనారోగ్య కారణాలతో చనిపోయడని విషయం తెలుసుకున్న సామాజికవేత్త హెచ్ సి ఎల్ డైరెక్టర్ సబ్బని వెంకట్ ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తన అనుచరుల ద్వారా ఒక క్వింటాల్ బియ్యాన్ని అందజేశారు.మృతునికి భార్య,కొడుకు, కూతురు,కలరు వారికి సహాయ సహకారాలు అందిస్తానని వెంకట్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వెంకట్ అనుచరులు మేడుదుల అర్జున్ యాదవ్,జూపాక నర్సింగ్.పిట్టల రాజు.కేశబోయిన అజయ్,తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !