మృతుని కుటుంబానికి బియ్యం వితరణ.

బాహుబలం న్యూస్ హుజూరాబాద్ జూన్ 07:
హుజూరాబాద్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన,మొగుడుంపురం అనిల్ అనే యువకుడు అనారోగ్య కారణాలతో చనిపోయడని విషయం తెలుసుకున్న సామాజికవేత్త హెచ్ సి ఎల్ డైరెక్టర్ సబ్బని వెంకట్ ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తన అనుచరుల ద్వారా ఒక క్వింటాల్ బియ్యాన్ని అందజేశారు.మృతునికి భార్య,కొడుకు, కూతురు,కలరు వారికి సహాయ సహకారాలు అందిస్తానని వెంకట్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వెంకట్ అనుచరులు మేడుదుల అర్జున్ యాదవ్,జూపాక నర్సింగ్.పిట్టల రాజు.కేశబోయిన అజయ్,తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….