దళారులను ఆశ్రయించి మోసపోకండి .. సహాయ కార్మిక అధికారి. శ్రీమతి చందన.

బాహుబలం న్యూస్(ప్రతినిధి వెంకటస్వామి)
హుజూరాబాద్ జూన్ 06.
హుజురాబాద్ డివిజన్ పరిధిలోని భవన నిర్మాణ కార్మికులు దళాలను ఆశ్రయించి,డబ్బు వృధా చేసుకుని మోసపోకండఅని హుజురాబాద్ డివిజన్ సహాయ కార్మిక అధికారి శ్రీమతి చందన అన్నారు.ఈ సందర్భంగా
ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ హుజురాబాద్ డివిజన్ పరిధిలోని భవన నిర్మాణ కార్మికులు కాని ఎవరైనా కార్మికులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా తమ కార్యాలయానికి వచ్చి వారి సమస్యలు తెలుసుకోవచ్చని,ప్రతి ఒక్కకార్మికుడు కొత్త లేబర్ కార్డు కొరకు దరఖాస్తు ఫామ్ మీ సేవలో రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత హుజురాబాద్ సహాయ కార్మిక అధికారి కార్యాలయానికి కార్మికుడు స్వయంగా వచ్చి దరఖాస్తు ఫారం కార్యాలయంలో ఇచ్చి రిజిస్టర్ లో సంతకం చేయాలన్నారు మరియు యాక్సిడెంట్ డెత్,క్లైములు,సహజమరణము క్లైములు,పెళ్లి కానుక,మేటర్నిటీ సహాయం తదితర బెనిఫిషరీస్ ల కొరకు మీ సేవలో అప్లై చేసిన తర్వాత హుజురాబాద్ సహాయకార్మిక అధికారి కార్యాలయం నందు,అప్లికేషన్ ఫామ్ ఇచ్చి రిజిస్టర్లో సంతకం చేయవలెనని అన్నారు.మా కార్యాలయంలో ఇచ్చిన దరఖాస్తులకు రసీదు ఇవ్వబడునని అదేవిధంగా లేబర్ కార్డు కలిగి ఉన్న ప్రతి కార్మికుడు ఐదు సంవత్సరముల గడువులోపు రెన్యువల్ చేయించుకోవాలని రెన్యువల్ కానిచో ఎలాంటి క్లైములైన లబ్దిరాదని సహాయ కార్మిక అధికారి చందన ఈ సందర్భంగా తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..