తెలంగాణలో పత్తా లేకుండా పోయిన బి ఆర్ ఎస్…

బాహు బలం న్యూస్ జూన్ 04
తెలంగాణలో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పత్తా లేకుండా పోయింది.
17 నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ప్రభావం చూపలేకపోయింది.తొలుత మెదక్‌లో ముందంజలో ఉన్నప్పటికీ..ఆ తరువాత సీన్ మారిపోయింది.అన్ని నియోజకవర్గాల్లోనూ 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !