ఏఐఎస్ బి ఉమ్మడి జిల్లా కన్వీనర్ గా సూర్యకిరణ.

బాహు బలం  న్యూస్ హుజూరాబాద్ జూన్ 01:
ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ గా కొలుగూరి సూర్యకిరణ్ ను నియమిస్తూ అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నిష్కళంక దేశ భక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనుబంధ విభాగం ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ బలోపేతానికి క్రమశిక్షణతో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. విద్యార్థి సంఘం బలోపేతానికి విద్యారంగ సమస్యల పట్ల అలుపెరుగని పోరాటాలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్ మాట్లాడుతూ సుధీర్ఘ విరామం తర్వాత మళ్లీ నా పై నమ్మకంతో నాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి పెద్దలు బండ సురేందర్ రెడ్డికి ఈ నియామకానికి సహకరించిన కరీంనగర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి తేజ్దీప్ రెడ్డికి, హకీమ్ నవీద్ కు ప్రత్యెక కృతజ్ఞతలు తెలిపారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….