ఘనంగా సిఐటియు 54వ ఆవిర్భవ దినోత్సవం ప్రతి కార్మికునికి కనీస వేతనం 26.000 ఇవ్వాలి సిఐటియు డిమాండ్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కదిరే రమేష్ .

బాహుబలం న్యూస్ హుజూరాబాద్ మే 30
సిఐటియు 54వ ఆవిర్భవదినోత్సవం సందర్బంగా హుజురాబాద్ ఆర్టీసీ డిపో క్రాస్ వద్ద సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కదిరే రమేష్ఆద్వర్యంలో సి ఐ టి యు జండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కదిరే రమేష్ మాట్లాడుతూ 1970 లో కలకత్తాలో జరిగిన మహాసభలో సిఐటియు 54 సంవత్స రాలు పూర్తి అయిన సందర్భంగా సిఐటియు,ఐక్యత పోరాటం కార్మిక హక్కులకై సమరశీల పోరాటాలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు.సిఐటియు ఆద్వర్యంలో ప్రతి కార్మికునికి కనీస వేతనం 26000 ఉండాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది.కార్మికుల హక్కుల సాధించడం కోసం అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాలను అనుసరించే విధానాన్ని ఎండగట్టాలని.భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలి.కేంద్ర బిజెపి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నిత్యవసర ధరలు విపరీతంగా పెరుగు తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ బండ హమాలి అధ్యక్షుడు కొంకట చంద్రయ్య మైసా చేరాలు కొడిమాల వెంకటేష్ అందేసి రవి మోర మహేష్ కొమ్ముల రవి చిరంజీవి సారయ్య రాజపెళ్లి శంకర్ అధికారులు,తదితరులు
పాల్గోన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..