ఘనంగా ఎన్టీఆర్ 101 వ జయంతి.

(సబ్బని వెంకటస్వామి ప్రతినిధి)
బాహుబలం న్యూస్ హుజూరాబాద్ మే 29:హుజరాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లో ఎన్టీఆర్ 101 జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు.ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు అనంతరం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రామగిరి అంకుష్ మాట్లాడుతూ మండల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి పరిపాలనను ప్రజలకు చేరువ చేసిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వర్ధినేని లింగారావు,బీసీ సెల్ అధ్యక్షులు కామాని రాజేశం,మాజీ పట్టణ అధ్యక్షులు ప్రతాపరాజు పట్టణ ప్రధాన కార్యదర్శి శివ కోటేశ్వరరావు,వైస్ ప్రెసిడెంట్ ఆడెపు రవి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంబాల శంకర్,సంజీవ్ , శ్రీనివాస్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !