బాహుబలం న్యూస్ మే 11హుజురాబాద్..
మండలం లోని బిఆర్ఎస్ ఎంపీటీసీలు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో శనివారం రోజున కాంగ్రెస్ పార్టీలో చేరారు మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ ఎంపిటిసి రావుల అనిత వెంకట్,శాలపల్లి ఇంద్రానగర్ ఎంపిటిసి గద్ధల లలిత-జయరాజు లకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Post Views: 163










