బిఆర్ఎస్ ఎంపిటిసిలు కాంగ్రెస్ లో చేరిక

బాహుబలం న్యూస్ మే 11హుజురాబాద్..
మండలం లోని బిఆర్ఎస్ ఎంపీటీసీలు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో శనివారం రోజున కాంగ్రెస్ పార్టీలో చేరారు మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ ఎంపిటిసి రావుల అనిత వెంకట్,శాలపల్లి ఇంద్రానగర్ ఎంపిటిసి గద్ధల లలిత-జయరాజు లకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !