ముగిసిన వేసవికాల బైబిల్ తరగతులు హెర్మోన్ చర్చ్ పాస్టర్స్ ఆధ్వర్యంలో..

బాహు బలం న్యూస్ మే 11 హుజూరాబాద్
హుజూరాబాద్ పట్టణంలోని శ్రీ సాయి రూప ఫంక్షన్ హాల్ వెనుక గల హెర్మోన్ చర్చ్ పాస్టర్స్ ఎం ప్రకాష్.తేజ మేడం, వారి ఆధ్వర్యంలో తేదీ మే 6 సోమవారం నుండి
11 శనివారం వరకు  ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు పిల్లకు వేసవి కాల బైబిల్ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా చర్చ్ పాస్టర్స్ ఎం ప్రకాష్, తేజ మేడం లు పిల్లలకు వేసవికాలం బైబిల్ తరగతులలో ఆటలు, కథలు, డ్యాన్సులు వివిధ పోటీలు, చదువు యొక్క విలువ, ఆరోగ్యం జాగ్రత్తలు ఫోన్ వాడకం,లాభాలు నష్టాలు పై తరగతులు నిర్వహించారు.పిల్లలకు పుస్తక జ్ఞానం తోపాటు బైబిల్ లోని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలవరచుకోవడం చాలా అవసరమని పాస్టర్స్ బోధించారు. పిల్లలకుస్నాక్స్ అండ్ లంచ్ ఏర్పాటు ఏర్పాటు చేశారు. ఆటల్లో గెలుపొందిన పిల్లలకు బహుమతులు  అం దించారు. ఈ సందర్భంగా తెలంగాణ మాది గ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎర్ర అనిత కుమార్ లు  చర్చ్ పాస్టర్ ఎం ప్రకాష్, తేజ మేడం లను  సన్మానించారు ఈ కార్య క్రమంలో బోరగాల యాకూబ్ ములుగు రాజేశ్వరి, భానుచందర్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..