మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో.. సర్పంచ్ ల ఫోరంమాజీ అధ్యక్షులు, పలువురు మాజీ సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీలో చేరిక

సైదాపూర్ బహుబలం న్యూస్ మే 7
హుస్నాబాద్ నియోజకవర్గం లోని సైదాపూర్ మండలం సర్పంచుల పూర్వం మాజీ అధ్యక్షులు కొండ గణేష్, రాయికల్ తండా మాజీసర్పంచ్ బర్మావత్ అక్షయ శ్రీనివాస్ మంగళవారం రోజున రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కొండ గణేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు వెంటనే అమలు చేసి ప్రజలకు అందిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి పథకాలకు ఆకర్షితులై ప్రజలకు మరింత సేవ చేయాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ఆయన అన్నారు. వెక్కెపల్లి మాజీ సర్పంచ్ సైదాపూర్ మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు కొండ గణేష్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ నుండి టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మండలంలో జోరుగా చర్చ జరుగుతుంది.దశబ్దలకాలంగా యూత్ అధ్యక్షుడుగా సైతం కొండ గణేష్ పార్టీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించా రు.కొండ గణేష్ తోపాటు మరికొందరు మాజీ సర్పంచులు సైతం కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు సమాచారం.కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్,జిల్లా నాయకులు గుండారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరగా మంత్రి పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు వెల్ది రాజు,కచ్చు రవీందర్,గోడిశాల మాజీ సర్పంచ్ పోగు రమేష్, మేకల రాజు,గడ్డం స్వామి,గడ్డం శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..