బండి సంజయ్ బహిరంగ సభను విజయవంతం చేయండి. బీజేపీ హుజురాబాద్ నియోజక వర్గ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి .

బాహుబలం న్యూస్ మే 02 హుజూరాబాద్..
రేపు సాయంత్రం 4-00 గంటలకు హుజురాబాద్ పట్టణంలోని బృందావనం చౌరస్తాలో (అంబేద్కర్ చౌక్ దగ్గర) జరిగే బిజెపి సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ రావడం జరుగుతుందని కావున కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని నియోజక వర్గ కన్వీనర్ మాడ గౌతంరెడ్డి పిలుపు నిచ్చారు.గత పది సంవత్సరాల కాలంలో కేంద్రం లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక రకాల ప్రజాసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు పూర్తిగా అండగా నిలబడిందని కొనియాడారు. మూడోసారి నరేంద్రమోడీ దేశ ప్రధాని అయితే భారతదేశాన్ని ప్రపంచం లో మూడవ ఆర్థిక దేశంగా తయారు చేస్తాడని దాని కోసం ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ కి మద్దతుగా నిలవాలని గౌతమ్ రెడ్డి కోరారు. గతంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఏనాడు పార్లమెంట్ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని గౌతమ్ రెడ్డి దుయ్యబట్టారు. బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా గత ఐదు సంవత్సరాలలో 12వేల కోట్ల రూపాయలు కేంద్రంనుండి నిధులు తీసుకువచ్చాడని గుర్తుచేసాడు 2వ సారి పార్లమెంట్ సభ్యునిగా బండి సంజయ్ కుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధికి చేస్తాడని తెలిపారు.బండి సంజయ్ కుమార్ కు మద్దతుగా రేపు హుజురాబాద్ నియోజకవర్గంలోని యువత, మేధావులు బిజెపి కార్యకర్తలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మాడ గౌతమ్ రెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..