హుజరాబాద్ 30 వార్డ్ లో బిఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరు బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయిన బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపే లక్ష్యం

    1. బాహుబలం న్యూస్ హుజూరాబాద్ మే03
      హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని స్థానిక 30 వార్డులో స్థానిక విద్యానగర్లో శుక్రవారం రోజున ఉదయం 6 గంటల నుండి బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి అయిన బోయినపల్లి వినోద్ కుమార్ కారు గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని శుక్రవారం రోజున ప్రతి ఇంటి గడప గడపకు ప్రచారం చేసినారు.ఈ కార్యక్రమంలో 30వ వార్డు బిఆర్ఎస్ పార్టీ బూత్ అధ్యక్షుడైన కేసరి. మధుకర్ రావు మాట్లాడుతూ..
      కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఎన్నో జిమ్మిక్కులు చేసిందని, ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చేయలేకపోయిందని మొక్కుబడిగా నాలుగు గ్యారంటీలు ఇచ్చి చేతులు దులుపుకున్నదని,ఏకకాలంలో రైతు రుణమాఫీ అధికారంలో వచ్చిన వెంటనే చేస్తానని చేయలేదని, కెసిఆర్ చేపట్టిన రైతుబంధును మరియు దళిత బంధు రెండో దఫాను కాంగ్రెస్ నిలిపి వేసిందని ఆయన తెలిపారు. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేక పోయిం దని ఆయన తెలిపారు.రైతులకు వ్యవసాయం చేసుకోవ డానికి యాసంగి పంటకు నిరందించ లేకపోతుందని,పం డిన వడ్లకు గిట్టుబాటు ధరతో పాటు,బోనస్ గా 500 ఇస్తానని ఇవ్వలేక పోయిందని తెలిపారు. ఆసరా, విక లాంగుల, ఒంటరి మహిళ పెన్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోవడం ద్వారా పెన్షన్లు పొందే వారు ఎంతో నిరాశ నిస్పృహలకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  1. బోయినపల్లి వినోద్ కుమార్ ను పార్లమెంటు బి ఆర్ఎస్ పార్టీ తరఫున కారు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీ తో గెలిపించినట్లయితే, రాబోయే రోజులలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తారని, కరీంనగర్ పార్లమెంటు నియోజక వర్గాన్ని పారిశ్రామికంగా, విద్యాపరంగా ఎంతో అభివృద్ధి చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు దిల్ శ్రీనివాస్, పూసల ప్రభావతి, బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎర్ర రాజకుమార్, పూసల శేషాద్రి నాయుడు, ఎర్ర సంపత్, తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..