సాగంటి మంజులకు కన్నడ, తెలుగు కవితా గోష్టికి ఆహ్వానం.

బాహుబలం న్యూస్ హమ్మకొండ.
అంతర్జాతీయ సామాజిక, సాహిత్య, సాంసృతిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక, కన్నడ సాహిత్య మందిర్-కర్ణాటక సంయు క్తంగా నిర్వహించనున్న తెలుగు,కన్నడ కవిత గోష్టికి హన్మకొం డ గోపాలపురానికి చెందిన ఎల్ బి కళాశాల లెక్చరర్, కవయిత్రి ఐన సాగంటి మంజులకు ఆహ్వానం అందినట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.మే 5 న హైదరాబాద్ లో జరిగే కవితా గోష్టిలో పాల్గొననున్నట్లు తెలిపారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !