బాహుబలం న్యూస్ హుజూరాబాద్::
హుజురాబాద్ మండలం సూరారం గ్రామానికి చెందిన అంబేద్కర్ వాది ఉపాధ్యాయుడు మేకల మొగిలయ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాగిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా హుజురాబాద్ చెందిన అంబే ద్కర్ వాదులు ఎంఐఫ్ సభ్యులు రిటైర్డ్ ఉద్యోగులు హుజురాబాద్ పెన్షనర్స్ భవన్ లో పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు .అనంతరం వక్తలు మాట్లా డుతూ మొగిలయ్య తో తమకున్న అను బంధాన్ని గుర్తు చేసుకున్నారు .

ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీత మేకల మొగిలయ్య దంపతులు, వారి కూతురు డాక్టర్ మొలుగూరి రమ్య, ఎంఐఎఫ్ అధ్యక్షుడు ఆడేపు సురేందర్, గౌరవ అధ్యక్షుడు వేల్పుల రత్నం , ప్రధాన కార్యదర్శి రొంటాల సుమన్ , కోశాధికారి మట్టెడ ప్రకాష్ ,ప్రచార కార్యదర్శి డాక్టర్ తడికమళ్ళ శేఖర్, డిటిఎఫ్ రాష్ట్ర నాయకులు పలకల ఈశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్ మాజీ డిఎస్పి జన్ను సంజీవ్ కుమార్ డాక్టర్ జైద ప్రకాష్ , కనకం వెంకటస్వామి , అంబాల రవీందర్, ఎర్ర రాజు, వేల్పుల ప్రభాకర్, ఇల్లందుల సమ్మయ్య, తునికి సమ్మయ్య, తాళ్లపల్లి అమరేందర్ గౌడ్, బిక్షపతి ,సత్యం ,గొర్రె చిరంజీవి ,రామ్ రాజేశ్వర్, మరియు రిటైర్డ్ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు










