ఘనంగా ఎంపీపీ ఎస్పిఆర్ బర్త్డేవేడుకలు…. సఫాయి కార్మికులకు దుస్తుల పంపిణీ స్వీట్లు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన, మండల ప్రజాప్రతినిధులు,అధికారులు..

బాహుబలం న్యూస్ సైదాపూర్ .
సైదాపూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు రాష్ట్ర ఎంపీపీల పొరం అధ్యక్షులు సారాబుడ్ల ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వ హించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశా రు ప్రజా ప్రతినిధులు గజమాలతో సత్కరించారు.టప్పకాయ లు పేల్చి ఆనందోత్సవాలు జరుపుకున్నారు.అనంతరం మండ లంలోని అన్ని గ్రామపంచాయతీ కార్మికులకు డ్రెస్ కోడ్ దుస్తు లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తన జన్మదిన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించి స్వాగతం పలికిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతినిధులకు,అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.త న రాజకీయ ప్రస్థానంలో ప్రజాసేవకే అంకితం అవుతానని ప్రజల కష్ట సుఖాల్లో పంచుకుంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి మాజీ సర్పంచ్ల పోరం అధ్యక్షులు చందా శ్రీనివాస్,ఎంపీటీసీ సభ్యులు తాజా మాజీ సర్పంచులు కాగితరాములు,తాటిపల్లి యుగేందర్ రెడ్డి మండల అధికారులు,పంచాయతీ కార్యదర్శులు,గ్రామపంచా యతీ కార్మికులు,ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..