హనుమాన్ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ…

బాహు బలం న్యూస్ ఏప్రిల్ 24
హుజూరాబాద్::హనుమాన్ జయంతి
సందర్భంగా మంగళ వారం పట్టణం లో హనుమాన్ దేవాలయం నుండి పట్టణం లోని పుర విధుల గుండ మాల దారులు మరియు హిందూ బందువులు అందరూ కలసి బైక్ ర్యాలీ నిర్వహించారు. హిందు వులందరు ఐక్యత తో కలిసి ఉండాలని రాబోయే రోజుల్లో హిందూ ఐక్యతే ముఖ్య మని భావించి ప్రతీ ఒక్క హిందువు ఆలోచిం చాలని అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ రామాంజనేయ భజన మండలి దసరపు కుమార్ మరియు సభ్యులు, బీజేపీ పట్టణ అద్యక్షులు గంగిశెట్టి రాజు, పట్టణ శాఖ నాయకులు, కార్యకర్తలు వివిధ గ్రామాల హిందూ బందువులు అందరూ కలిసి పాల్గోన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !