హనుమాన్ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ…

బాహు బలం న్యూస్ ఏప్రిల్ 24
హుజూరాబాద్::హనుమాన్ జయంతి
సందర్భంగా మంగళ వారం పట్టణం లో హనుమాన్ దేవాలయం నుండి పట్టణం లోని పుర విధుల గుండ మాల దారులు మరియు హిందూ బందువులు అందరూ కలసి బైక్ ర్యాలీ నిర్వహించారు. హిందు వులందరు ఐక్యత తో కలిసి ఉండాలని రాబోయే రోజుల్లో హిందూ ఐక్యతే ముఖ్య మని భావించి ప్రతీ ఒక్క హిందువు ఆలోచిం చాలని అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ రామాంజనేయ భజన మండలి దసరపు కుమార్ మరియు సభ్యులు, బీజేపీ పట్టణ అద్యక్షులు గంగిశెట్టి రాజు, పట్టణ శాఖ నాయకులు, కార్యకర్తలు వివిధ గ్రామాల హిందూ బందువులు అందరూ కలిసి పాల్గోన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….