ఫ్రీ స్కూల్ అన్యువల్ డే అంగన్వాడి కేంద్రంలో…

బాహుబలం న్యూస్ హుజురాబాద్(ఏప్రిల్ 22)
హుజరాబాద్ పట్టణంలోని గణేష్ నగర్ రెండో వార్డ్ లోని స్థానిక అంగన్వాడి కేంద్రంలో సోమవారం రోజున
ప్రీ స్కూల్ యాన్యువల్ డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిడిపిఓ తిరుమల ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ప్రభాకర్,లు ఈ కార్యక్రమానికి హాజరైన తల్లులు గర్భవతులు బాలింతలు విద్యార్థులు విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలు యొక్క నైపుణ్యతను వారి వారి తల్లిదండ్రుల ముందు కనపరిచి వారికి రాత పరీక్షలు నిర్వహించి నైపుణ్య తకు తగిన గుర్తింపును ఇచ్చారు.తల్లులు,పిల్లలు బాలిం తలు, అంగన్వాడి సేవలు ఎల్లప్పుడు ఇదేవిధంగా వినియో గించుకోవాలని ఈ సందర్భంగా సిడిపిఓ తిరుమల కోరారు.
అదేవిధంగా ఫ్రీ అన్యువల్ డే ప్రతి సంవత్సరం నిర్వహించాల ని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ కొలిపాక అంజలి, ఆయ కొండపాక సప్న,తల్లులు గర్భవతులు బాలింతలు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అంగన్వాడి టీచర్ కొలిపాక అంజలి ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియ జేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….