ఫ్రీ స్కూల్ అన్యువల్ డే అంగన్వాడి కేంద్రంలో…

బాహుబలం న్యూస్ హుజురాబాద్(ఏప్రిల్ 22)
హుజరాబాద్ పట్టణంలోని గణేష్ నగర్ రెండో వార్డ్ లోని స్థానిక అంగన్వాడి కేంద్రంలో సోమవారం రోజున
ప్రీ స్కూల్ యాన్యువల్ డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిడిపిఓ తిరుమల ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ప్రభాకర్,లు ఈ కార్యక్రమానికి హాజరైన తల్లులు గర్భవతులు బాలింతలు విద్యార్థులు విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలు యొక్క నైపుణ్యతను వారి వారి తల్లిదండ్రుల ముందు కనపరిచి వారికి రాత పరీక్షలు నిర్వహించి నైపుణ్య తకు తగిన గుర్తింపును ఇచ్చారు.తల్లులు,పిల్లలు బాలిం తలు, అంగన్వాడి సేవలు ఎల్లప్పుడు ఇదేవిధంగా వినియో గించుకోవాలని ఈ సందర్భంగా సిడిపిఓ తిరుమల కోరారు.
అదేవిధంగా ఫ్రీ అన్యువల్ డే ప్రతి సంవత్సరం నిర్వహించాల ని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ కొలిపాక అంజలి, ఆయ కొండపాక సప్న,తల్లులు గర్భవతులు బాలింతలు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అంగన్వాడి టీచర్ కొలిపాక అంజలి ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియ జేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..